23 C
India
Wednesday, August 12, 2026
More

    RBI Key Decision : వినియోగదారులకు షాక్ ఇస్తున్న ఆర్బీఐ

    Date:

    RBI Key decision
    RBI Key decision

    RBI Key decision : దేశంలోని బ్యాంకులన్నింటికి రిజర్వ్ బ్యాంకు కేంద్రంగా ఉంటోంది. వాటిని సమన్వయం చేసి వాటిని గాడిలో పెడుతుంది. రుణాలు చెల్లించడం, కొనసాగించడం తదితర చర్యలకు అనుసంధానంగా వ్యవహరిస్తుంది. దేశంలోని బ్యాంకులన్ని సక్రమంగా పనిచేసేందుకు మార్గం సుగమం చేస్తుంది. సాధారణంగా మనం బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఇల్లు కట్టుకోవడం వంటి పనులు చేస్తుంటాం.

    వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులు తీసుకోవాలంటే కూడా ఆంక్షలు విధించేది రిజర్వ్ బ్యాంకే. రిజర్వ్ బ్యాంకు సూచనల మేరకే ఇచ్చిన రుణాలకు అధిక వడ్డీ రేట్లు చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్స్ వేగంగా పెరుగుతున్నాయి. ఆర్బీఐ గణాంకాల ప్రకారం గత ఏడాది ఫిబ్రవరితో పోల్చితే ఈ ఏడాది ఫిబ్రవరి వరకు వ్యక్తిగత రుణాలు రూ.33 లక్షల నుంచి కోటి 40లక్షల కోట్ల వరకు పెరిగాయి.

    గత ఏడాది కంటే ఈ ఏడాది 20 శాతం పెరిగాయి. పెరుగుతున్న వడ్డీరేట్లు, ద్రవ్యోల్బణం మధ్య అన్ సెక్యూర్డ్ క్రెడిట్ పెరగడం గమనార్హం. ఆర్థిక ఇబ్బందులు సృష్టించే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్స్ తీసుకున్న వారిపై కఠిన ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది. బ్యాంకుల్లో కూడా మార్పులు చేస్తోంది.

    ఇలా ఆర్బీఐ సూచనలతో బ్యాంకులు వినియోగదారులపై వడ్డీ రేట్లు పెంచడంతో ఈఎంఐలు కట్టుకునేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోందని చెబుతున్నారు. ఆర్బీఐ నిబంధనల వల్ల వినియోగదారులకు భారం పెరగనుంది. ఇప్పటికే పెరిగిన వడ్డీ రేట్లతో సతమతమవుతున్న నేపథ్యంలో కొత్తగా వడ్డీ రేట్లు పెంచడంపై విమర్శలు వస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    RBI Governor : రూ. 500 నోట్ల రద్దు.. వెయ్యి నోటు రాకపై క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ గవర్నర్..

    RBI Governor : మే 19న ఆర్బీఐ రూ.2000 నోటును ఉపసంహరించుకుంది....

    RBI Governor : సెప్టెంబర్ తరువాత రూ 2 వేల నోట్లు చెల్లవని చెప్పలేదు

    ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ RBI Governor : రూ. 2000...