34.3 C
India
Monday, June 17, 2024
More

    Ravela Kishore-YCP: వైసీపీలో చేరిన మాజీమంత్రి రావెల కిశోర్ బాబు.

    Date:

     

    Ravela Kishore Babu : మాజీమంత్రి రావెల కిశోర్ బాబు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆయనకు కండువా కప్పిన సీఎం జగన్.. పార్టీలోకి ఆహ్వానించారు. రావెల కిశోర్ బాబు.. ఏపీ సీఎం క్యాంప్ ఆఫీసుకి వెళ్లారు. సీఎం జగన్ తో సమావేశం అయ్యారు. అనంతరం వైసీపీ కండువా కప్పుకున్నారు. కాగా, రావెల కిశోర్ బాబును ప్రత్తిపాడు వైసీపీ ఇంఛార్జ్ గా నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రత్తిపాడు వైసీపీ ఇంఛార్జ్ గా బాలసాని కిరణ్ కుమార్ ఉన్నారు. అయితే, బాలసాని కిరణ్ కుమార్ పట్ల వైసీపీ క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉంది. దీంతో అక్కడ బాలసాని కిరణ్ ను తప్పించి ఆయన స్థానంలో రావెల్ కిశోర్ బాబును ప్రత్తిపాడు ఇంఛార్జ్ గా నియమించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

    టీడీపీ హయాంలోనూ ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచే రావెల కిశోర్ బాబు ప్రాతినిధ్యం వహించారు. మంత్రిగా కూడా పని చేశారు. ఆ తర్వాత ఆయన జనసేనలో చేరారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుతం వైసీపీలో జాయిన్ అయ్యారు. ప్రత్తిపాడు ఇంఛార్జిగా రావెలను నియమించే ఆలోచన వైసీపీ అధినాయకత్వం చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మేకతోటి సుచరితను తాటికొండను మార్చారు.

    Share post:

    More like this
    Related

    RGV Beauty : రాము బ్యూటీ ఇలా మారిందేంటి? ఆధ్యాత్మికత దిశగా గ్లామర్ డాల్..

    RGV Beauty : ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో డైరెక్టర్ రాము (రాంగోపాల్ వర్మ)...

    Minister Sridhar Babu : తెలంగాణ ప్రవాసుల కోసం ప్రత్యేక బోర్డు.. మంత్రి దుద్దిళ్ల హామీ

    Minister Sridhar Babu : తెలంగాణకు చెందిన ప్రవాస భారతీయుల సంక్షేమం...

    KVV Satyanarayana : ఐఆర్‌ఏఎస్ అధికారి కేవీవీ సత్యనారాయణ ఎస్కేప్

    KVV Satyanarayana : రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : జగన్ అహం మీద కొట్టిన పవన్ కళ్యాణ్!

    Pawan Kalyan : తెలుగుదేశం పార్టీ నిర్ణయించిన రాజధానిని నీనెందుకు కొనసాగించాలని...

    CPI Ramakrishna : కీలక దస్త్రాల మాయంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి: సీపీఐ రామకృష్ణ

    CPI Ramakrishna : కీలక దస్త్రాల మాయంపై ఏపీ ప్రభుత్వం సమగ్ర...

    Eluru District : వైసీపీ గెలుస్తుందని పందెం.. రూ.30 కోట్లు చెల్లించలేక ఆత్మహత్య

    Eluru District : సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి గెలుస్తుందని సుమారు రూ.30...

    Pemmasani Chandrasekhar : కేంద్రంలో ఆంధ్రవాయిస్ పెమ్మసాని చంద్రశేఖర్

    Pemmasani Chandrasekhar : పెమ్మసాని చంద్రశేఖర్. ఈయన గుంటూరు లోక్ సభ స్థానం...