40.2 C
India
Sunday, May 19, 2024
More

    ఏపీ ప్రజలపై ప్రశంసలు కురిపించిన మోడీ

    Date:

    modi-praised-the-people-of-ap
    modi-praised-the-people-of-ap

    ఏపీ ప్రజలపై ప్రశంసలు కురిపించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఏపీలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు విశాఖపట్నం లో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన లతో పాటుగా ప్రారంభోత్సవాలు కూడా చేసారు. ఆ కార్యక్రమం అయ్యాక భారీ బహిరంగ సభకు విచ్చేసిన అశేష జనవాహినిని ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. 

    ఏపీ ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా ఏమూలన ఉన్నప్పటికీ తమ కలుపుగోలుతనంతో చొచ్చుకు పోతారని , దాంతో అన్ని రంగాల్లో కూడా తమదైన ముద్ర వేశారని కొనియాడారు. ఏపీ ప్రజలు స్వభావ రీత్యా ….. ఎక్కడైనా స్థిరపడగలరు. విద్యా , వైద్య , సాంకేతిక , వ్యాపార రంగాలలో తమ శక్తి సామర్ధ్యాలను ప్రదర్శించారని ఆంధ్రప్రదేశ్ ప్రజలపై మోడీ పొగడ్తల వర్షం కురిపించారు. 10 వేల కోట్ల పనులను ప్రారంభించామని , భవిష్యత్ లో మరింతగా అభివృద్ధి కి ఇవి దోహదపడతాయన్నారు. అలాగే విశాఖపట్నం కు భారత్ లో విశిష్ట స్థానం ఉందన్నారు. స్వాతంత్య్రానికి ముందు నుండి కూడా వ్యాపార, వాణిజ్య కేంద్రంగా విలసిల్లిందన్నారు.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    PM Modi : అసాధ్యాలను సుసాధ్యాలు చేసిన మొనగాడు మోదీ!

    PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో భారత్ ప్రభ...

    Fair Politics : హుందాతో కూడిన రాజకీయం అంటే ఇలా ఉంటుంది..

    Fair Politics : పార్టీలు వేరైనా ఇలాంటి హుం దా కలిగిన...

    PM Modi : అభివృద్ధిలో రేవంత్‌కు పూర్తి సహకారం.. రూ.6 వేల కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ

    PM Modi : తెలంగాణ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ పూర్తిగా సహకరిస్తుందని...