28.3 C
India
Monday, July 1, 2024
More

    చైనాకు షాక్ ఇచ్చిన భారత్

    Date:

    చైనాకు షాక్ ఇచ్చింది భారత్. కరోనా కష్టకాలంలో చైనా నుండి భారత్ వచ్చారు భారతీయ స్టూడెంట్స్. 2020 కి ముందు భారతీయ స్టూడెంట్స్ 22 వేల మందికి పైగా చైనాలో ఉన్నత విద్య నభ్యసిస్తున్నారు. అయితే కరోనా మహమ్మారి వల్ల చైనాలో చదువుకుంటున్న భారతీయ స్టూడెంట్స్ ఇండియాకు తిరిగి వచ్చారు.

    ఇక అప్పటి నుండి చైనాకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఇండియన్ స్టూడెంట్స్. కానీ చైనా మాత్రం భారతీయ స్టూడెంట్స్ కు వీసా ఇవ్వడానికి నిరాకరిస్తోంది. దాంతో ప్రభుత్వం జోక్యం చేసుకున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆగ్రహించిన భారత్ చైనా వాసులకు వీసాలను నిరాకరించింది. టూరిస్ట్ వీసాలతో భారత్ లో పర్యటించాలని చూస్తున్న చైనా వాసులకు ఝలక్ ఇచ్చింది భారత్. పైగా ఇప్పుడు చైనాలో కరోనా ఫోర్త్ వేవ్ మొదలైంది దాంతో చైనా వాళ్లకు వీసాలను ఇవ్వడానికి నిరాకరిస్తోంది భారత్. 

    Share post:

    More like this
    Related

    Nagarjuna : ‘నేనున్నానని సినిమా అందుకే హిట్ అయ్యిందట.. అసలు విషయం చెప్పిన నాగార్జున

    Nagarjuna : సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో అందరికీ...

    SPB International 3rd Anniversary : బాలు పాటల ఝరిలో ఓలలాడిన న్యూజెర్సీ!

    SPB International 3rd Anniversary : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ గొంతు...

    Uday Kiran Wife : ఉదయ్ కిరణ్ భార్య ఏం చేస్తుందో తెలుసా..?

    Uday Kiran Wife : తెలుగు సినిమా ప్రపంచంలో ఉదయ్ కిరణ్ ది...

    Amala Paul : అమలాపాల్ చేసిన పనికి ఎంత బాధ కలిగిందో తెలుసా.. హెయిర్ స్టైలిస్ట్ ఆవేదన

    Amala Paul : ఒక్క సినిమా తీయాలంటే ఎంతో మంది నటీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related