28.3 C
India
Monday, July 1, 2024
More

    అమెరికాలో రోడ్డు ప్రమాదం : హైదరాబాద్ వాసుల మృతి

    Date:

    అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాగా ఆ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు హైదరాబాదీలు చనిపోగా మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ సంచలన సంఘటన చికాగో సమీపంలోని అలెగ్జాoడర్ కౌంటీ వద్ద జరిగింది. గురువారం తెల్లవారు ఝామున 4.15 ఈ రోడ్డు ప్రమాదం జరిగింది . పిక్నిక్ కు ఒక కారులో అయిదుగురు స్నేహితులు బయలుదేరారు. తెల్లవారు ఝాము కావడంతో కాస్త వేగంగా వెళ్తున్నారు.

    ఇక అంతకంటే వేగంగా ఎదురుగా మరో కారు వచ్చి బలంగా ఢీకొట్టడంతో భారీ యాక్సిడెంట్ అయ్యింది. దాంతో అక్కడికక్కడే పీచెట్టి వంశీకృష్ణ (23) , స్వర్ణ పవన్ (23) చనిపోయారు. ఇక ఇదే కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు స్నేహితులు కళ్యాణ్ , కార్తీక్ , శ్రీకాంత్ లకు గాయాలు అయ్యాయి. దాంతో వాళ్ళని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారు యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళు హైదరాబాద్ లోని నిజాం పేట కు చెందిన వాళ్ళు కావడంతో తీవ్ర విషాదం నెలకొంది.

    Share post:

    More like this
    Related

    Nagarjuna : ‘నేనున్నానని సినిమా అందుకే హిట్ అయ్యిందట.. అసలు విషయం చెప్పిన నాగార్జున

    Nagarjuna : సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో అందరికీ...

    SPB International 3rd Anniversary : బాలు పాటల ఝరిలో ఓలలాడిన న్యూజెర్సీ!

    SPB International 3rd Anniversary : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ గొంతు...

    Uday Kiran Wife : ఉదయ్ కిరణ్ భార్య ఏం చేస్తుందో తెలుసా..?

    Uday Kiran Wife : తెలుగు సినిమా ప్రపంచంలో ఉదయ్ కిరణ్ ది...

    Amala Paul : అమలాపాల్ చేసిన పనికి ఎంత బాధ కలిగిందో తెలుసా.. హెయిర్ స్టైలిస్ట్ ఆవేదన

    Amala Paul : ఒక్క సినిమా తీయాలంటే ఎంతో మంది నటీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related