గ్రేటర్ రిచ్మండ్ తెలుగు అసోసియేషన్ కొత్త అధ్యక్షుడిగా వేమూరి విజయ్ ఎన్నికయ్యారు. గ్రేటర్ రిచ్మండ్ సభ్యులు సమావేశమై కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
వేమూరి విజయ్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కాగా మిగతా కార్యవర్గాన్ని కూడా ఎన్నుకున్నారు. కొత్త కార్యవర్గం కొత్త తరహా సేవా కార్యక్రమాలను చేస్తామని స్పష్టం చేసింది. తమపై నమ్మకంతో ఎన్నుకున్నందుకు సభ్యులకు కృతఙ్ఞతలు తెలిపారు.
వేమూరి విజయ్ ( ప్రెసిడెంట్ )
కృష్ణారెడ్డి ఎనిక ( వైస్ ప్రెసిడెంట్ )
విజయ్ బైరా ( ప్రధాన కార్యదర్శి )
సుదేంద్ర అయ్యంపలయం ( కోశాధికారి )
మధుసూధన్ రెడ్డి ( సాంస్కృతిక కార్యదర్శి )
ప్రేమ్ , మహేష్ , నవీన్ , జ్యోతిక , స్వామి , హసిత , చంద్ర , రమేష్ , బాల్ రెడ్డి , రాజేంద్రప్రసాద్ , సత్యకిరణ్ , రాధాకృష్ణ , వాసుదేవరావు , వినయ్ , జయపాల్ , రమేష్ నాగు , యుగంధర్ రెడ్డి , విజయ్ , సునీల్ ( డైరెక్టర్లు )