ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. మొత్తం 9 గంటలకు పైగా ఈడీ విచారణ సాగింది. ఉదయం 11 గంటలకు తుగ్లక్ రోడ్డు లోని కేసీఆర్ అధికారిక నివాసం...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు పెంచింది. కవిత ను 7 గంటలుగా విచారిస్తోంది. ఢిల్లీ లోని ఈడీ కేంద్ర కార్యాలయంలో ఈ విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. లిక్కర్ కేసులో...
ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేస్తే దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది అధికార BRS పార్టీ. అందుకే పెద్ద ఎత్తున ఢిల్లీకి మంత్రులు...
గవర్నర్ తమిళిసై తో నువ్వా - నేనా అన్నట్లుగా సాగిన వివాదం కీలక మలుపు తిరిగింది. గవర్నర్ ప్రసంగం లేకుండానే తెలంగాణ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని పట్టుదలతో ఉంది కేసీఆర్ సర్కారు. అయితే...
తెలంగాణలో గవర్నర్ వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా తయారయ్యింది. గతకొంత కాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలాగే గవర్నర్ తమిళ సై కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న విషయం తెలిసిందే. ఆరోపణలు ,...