ఇక మా రాజధాని వైజాగ్ మాత్రమే అని కుండబద్దలు కొట్టాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఢిల్లీలో జరిగిన సమావేశంలో పాల్గొన్న జగన్ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి గట్టి ప్రయత్నాలే చేసాడు. త్వరలోనే...
జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తామంటే న్యాయస్థానాలు ఇలానే స్పందిస్తాయి జీవో నెంబర్ 1 పై సుప్రీంకోర్టు నిర్ణయం హర్షణీయం కేవలం ప్రతిపక్షాల కార్యకలాపాలు అడ్డుకునేందుకు తీసుకొచ్చిందే జీవో నెంబర్1 లోకేష్ పాదయాత్ర ను అడ్డుకోవాలనే...
కమెడియన్ అలీ పై బూతుల వర్షం కురిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. రకరకాల సినిమా క్లిప్ లను కట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ వీడియో లలో పవన్ కళ్యాణ్...
విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని గతకొంత కాలంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పై తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. తరచుగా టీడీపీ పై అలాగే అధినేత చంద్రబాబు పై విమర్శలు...
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. సాధారణంగా అయితే 2024 ఏప్రిల్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే అప్పటి వరకు ఎదురు చూడకుండా 2023 ఏప్రిల్ లేదా మే...