31.1 C
India
Sunday, May 12, 2024
More

    JEE Mains : జేఈఈ మెయిన్స్ లో రైతు కుమారుడు ఆల్ ఇండియా నెం.1

    Date:

    JEE Mains
    JEE Mains Topper

    JEE Mains : జేఈఈ మెయిన్స్ లో ఓ రైతు కుమారుడు ఆల్ ఇండియా నెం.1 ర్యాంకు సాధించాడు. మహారాష్ట్రకు చెందిన నీల్ కృష్ణ గజారే జేఈఈ మెయిన్ ఫలితాల్లో దేశంలోనే మొదటి ర్యాంకు సాధించాడు. ఆయన తండ్రి నిర్మల్ వ్యవసాయం చేస్తున్నారు.  వారి స్వస్థలం వాషిమ్ జిల్లాలోని బెల్ఖేడ్ అనే మారుమూల గ్రామం. జేఈఈ పరీక్షలకు సిద్ధం కావడానికి నీల్ రెండేళ్లుగా ప్రతిరోజూ 10 గంటల సమయం కేటాయించాడని అతని తండ్రి తెలిపారు. తన కొడుకు ఫస్ట్ ర్యాంక్ సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

    జేఈఈ మెయిన్స్ 2024 ఫలితాలను ఎన్ టీఏ బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా, అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన 22 మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా 2.5 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్ డ్ కు ఎంపిక చేసింది.

    Share post:

    More like this
    Related

    Election Commission : పోలింగ్ సిబ్బందికి సమతుల ఆహారం- ఎన్నికల కమిషన్ ఆదేశం

    Election Commission : ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి సమతుల...

    Amit Shah : బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ అప్పులు చేస్తోంది: అమిత్ షా

    Amit Shah : గత ప్రభుత్వం బీఆర్ఎస్ అప్పులు చేసినట్లే కాంగ్రెస్...

    Andaram okatavudam : సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ‘అందరం ఒకటవుదాం’ సాంగ్

    Andaram okatavudam Song : ఏపీలో ప్రచారం చివరి దశకు చేరుకుంది....

    Heavy Rains : అప్ఘానిస్థాన్ లో  భారీ వర్షాలు.. 200 మంది మృతి

    Heavy Rains : అప్ఘనిస్తాన్ లో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    JEE Mains : జేఈఈ మెయిన్స్ సెషన్-1 లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు

    JEE Mains : జేఈఈ మెయిన్స్ సెషన్ -1 ఫలితాల్లో విద్యార్థులు...