32.2 C
India
Wednesday, July 3, 2024
More

    అమెరికాలో రోడ్డు ప్రమాదం : హైదరాబాద్ వాసుల మృతి

    Date:

    అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాగా ఆ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు హైదరాబాదీలు చనిపోగా మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ సంచలన సంఘటన చికాగో సమీపంలోని అలెగ్జాoడర్ కౌంటీ వద్ద జరిగింది. గురువారం తెల్లవారు ఝామున 4.15 ఈ రోడ్డు ప్రమాదం జరిగింది . పిక్నిక్ కు ఒక కారులో అయిదుగురు స్నేహితులు బయలుదేరారు. తెల్లవారు ఝాము కావడంతో కాస్త వేగంగా వెళ్తున్నారు.

    ఇక అంతకంటే వేగంగా ఎదురుగా మరో కారు వచ్చి బలంగా ఢీకొట్టడంతో భారీ యాక్సిడెంట్ అయ్యింది. దాంతో అక్కడికక్కడే పీచెట్టి వంశీకృష్ణ (23) , స్వర్ణ పవన్ (23) చనిపోయారు. ఇక ఇదే కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు స్నేహితులు కళ్యాణ్ , కార్తీక్ , శ్రీకాంత్ లకు గాయాలు అయ్యాయి. దాంతో వాళ్ళని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారు యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళు హైదరాబాద్ లోని నిజాం పేట కు చెందిన వాళ్ళు కావడంతో తీవ్ర విషాదం నెలకొంది.

    Share post:

    More like this
    Related

    TDP office Attack Case : టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో.. పలువురి అరెస్టు

    TDP office Attack Case : వైసీపీ హయాంలో టీడీపీ కేంద్ర...

    Mohan Babu : సినిమా ఇండస్ట్రీకి సీఎం రేవంత్ షరతులు.. మోహన్ బాబు షాకింగ్ స్పందన వైరల్

    Mohan Babu : పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ సీఎం రేవంత్...

    Sree Satya : సర్జరీతో మొత్తం ఖరాబ్ చేసుకున్న శ్రీసత్య.. ఆ పార్ట్స్ చూడలేకపోతున్నాం?

    Sree Satya : శ్రీ సత్య క్యారెక్టర్ ఆర్టిస్టు, సీరియల్స్, రియాల్టీ...

    Hero Tarun : తరుణ్ కెరీర్ ఫెయిల్యూ్ర్ కు కారణం ఎవరు?  

    Hero Tarun : బాల నటుడిగా తెలుగులో ఎంట్రీ ఇచ్చి కొన్ని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related