కొన్ని పద్ధతులు పాటిస్తే పరిపూర్ణమైన ఆరోగ్యంతో జీవించవచ్చు అని వైధ్యలు అంటున్నారు. నేలమీద కూర్చొని భోజనం చేయాలి దీంతో జీర్ణ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. తినేముందు చేతు లను శుభ్రంగా కడుక్కోవాలన్నారు. నిలబడి మంచి నీళ్లు తాగడం మంచిది కాదని కూర్చొని మాత్రమే నీళ్లు తాగాలి అని సూచిస్తున్నారు. మట్టి పాత్రల్లో వండుకున్న ఆహార పదార్థాలు తినడం చాలా మంచిదని శరీ రానికి పోష కాలు అందుతాయని వైధ్యులు అంటున్నారు. చెప్పులను ఇంటి బయట వదలాలని ఇలా చేస్తే సూక్ష్మ క్రిములు ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉండదని అంటున్నారు. ఆ ఐదు అలవాట్లను ప్రతి ఓక్కరు అలవాటు చేసుకుంటే ఆరోగ్యంతో ఉండవచ్చు అని తెలిపారు.