పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ఊహాగానాలు చెలరేగాయి. అయితే తెలంగాణ సామాజిక కాంగ్రెస్ పార్టీ స్థాపించనున్నట్లు సోషల్ మీడియాలో వైరల్...
ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈరోజు డిసెంబర్ 27 న ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే నేను కోర్టులో పిటీషన్ వేసినందున ఈరోజు ఈడీ విచారణకు హాజరు కాబోవడం లేదని...
అమెరికాను మంచు తుఫాన్ ముంచేసింది. తీవ్రమైన చలిగాలులు , మంచు తుఫాన్ ప్రభావంతో అమెరికా స్తంభించింది. వేలాది విమానాలు రద్దయ్యాయి. ఎక్కడి ప్రయాణీకులు అక్కడే నిలిచిపోయారు....... క్రిస్మస్ వేడుకలకు రంగం సిద్ధం చేసుకున్న...
కేసీఆర్ సర్కారుకు షాక్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కేసీఆర్ సర్కారు సిట్ ను నియమించిన విషయం తెలిసిందే. అయితే సిట్ దర్యాప్తు సరైన దిశలో సాగడం లేదని భారతీయ...