27.4 C
India
Friday, June 21, 2024
More

    Viral News : చనిపోయాడనుకొని స్థానికులు పోలీసులకు ఫోన్..

    Date:

    Viral News
    Viral News
    • శవాన్ని బయటికి తీద్దామని దగ్గరకు వచ్చిన పోలీసులు షాక్..

    Viral News : హనుమకొండ జిల్లా రెడ్డిపురం కోవెలకుంటలో ఓ వ్యక్తి ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి 12 గంటల వరకు నీటిలోనే ఉన్నాడు.అది గమనించిన స్థానికులు కేయూ పోలీసులకు,108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది,పోలీసులు ఆ వ్యక్తి మృతి చెంది ఉంటాడని బయటికిలాగి చూస్తే బ్రతికే ఉన్న వ్యక్తి.అతడు నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తిగా గుర్తింపు.10 రోజుల నుండి గ్రానైట్ క్వారీలో 12 గంటలు సేపు ఎండకి పని చేసి తట్టుకోలేక నీటిలో సేదతీరడానికి వచ్చానని పోలీసులకు తెలిపాడు.

    Share post:

    More like this
    Related

    PM Modi : 2015 తర్వాతే విదేశాల్లోనూ యోగా: పీఎం మోదీ

    PM Modi : విదేశాల్లోనూ యోగా చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని...

    Deputy CM Pawan Kalyan : అసెంబ్లీ గేటు తాకనివ్వమన్నారు.. ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు

    Deputy CM Pawan Kalyan :  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ  సమావేశాలు నేడు...

    Priyanka Chopra : ప్రియాంక చోప్రా రెస్టారెంట్ క్లోజ్.. అసలేమైందంటే

    Priyanka Chopra Restaurant : ప్రియాంక చోప్రా బాలీవుడ్ ను దాటి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    RTC Staff Attack : ప్రయాణికుడిపై ఆర్టీసీ సిబ్బంది దాడి – సోషల్ మీడియాలో వైరల్

    RTC Staff Attack : తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్...

    Signal Break : సిగ్నల్ బ్రేక్.. సికింద్రాబాద్ లో మూడు పల్టీలు కొట్టిన కారు

    Signal Break : సికింద్రాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది....

    SBI Fire on Netizen : ఆ ఫొటో వెంటనే డిలీట్ చేయండి.. నెటిజన్ పై ఎస్‌బీఐ (SBI) ఫైర్..

    SBI Fire on Netizen : సోషల్ మీడియాతో ప్రభుత్వ, ప్రైవేట్...