26.1 C
India
Saturday, June 22, 2024
More

    Rahul Gandhi : పరువు నష్టం కేసులో రాహుల్ కు ఊరట.. బెయిల్ మంజూరు

    Date:

    Rahul Gandhi
    Rahul Gandhi
    Rahul Gandhi : ఈరోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెంగళూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయనకు బీజేపీ వేసిన పరువు నష్టం కేసులో ఊరట లభించింది.  వార్తా పత్రికల్లో కాంగ్రెస్ పరువునష్టం కలిగించే ప్రకటనలు జారీ చేసిందని ఆరోపిస్తూ బీజేపీ కర్ణాటక యూనిట్ ఈ దావా వేసింది. దీని విచారణలో భాగంగా ఈరోజు రాహుల్ గాంధీ కోర్టులో హాజరయ్యారు.

    గత బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి పనుల్లో 40 శాతం కమీషన్ వసూలు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించిందని, 40 శాతం కమీషన్ ప్రభుత్వంగా అభివర్ణిస్తూ పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చిందని పేర్కొంటూ బీజేనీ నేత కేశవ్ ప్రసాద్ ఆ పార్టీ తరపున గతంలో పరువు నష్టం దావా వేశారు. వివిధ రకాల ఉద్యోగాలకు బీజేపీ రేటు కార్డులు పెట్టిందంటూ కాంగ్రెస్ పార్టీ పోస్టర్లు వేసిందని, తద్వారా తమ పార్టీ పరువుకు భంగం కలిగిందని పిటిషన్ లో పేర్కొన్నారు.

    ఈ అంశంపై ఇదివరకు విచారణ జరిపిన బెంగళూరులోని ఎంపీ/ఎమ్మెల్యే కోరల్టు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ లకు బెయిల్ మంజూరు చేసింది. అలాగే సహ నిందితుడిగా ఉన్న రాహుల్ జూన్ 7న కోర్టులో హాజరుకావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన న్యాయస్థానం ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యారు.

    Share post:

    More like this
    Related

    Trump Sensation : అమెరికాలో గ్రాడ్యూయేషన్ చేసిన వారికి గ్రీన్ కార్డ్.. ట్రంప్ సంచలనం

    Trump Sensation : యూఎస్ఏలోని కాలేజీలు, యూనివర్సిటీలలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్న...

    AP CEO : బాబు ఏపీ సీఎం కాదు.. సీఈవోనట..

    AP CEO : ఏపీ సీఎం చంద్రబాబుకు ముందు నుంచి టెక్నాలజీపై...

    Priyanka Gandhi : తొలిసారి ఎన్నికల బరిలో ప్రియాంక.. ప్రచారానికి మమతా బెనర్జీ

    Priyanka Gandhi : రానున్న కేరళలోని వయనాడ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్...

    NEET : కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి నీట్ సెగ

    -  ఎన్టీఏను రద్దు చేయాలని నినాదాలు NEET : కేంద్రమంత్రి, సికింద్రాబాద్ ఎంపీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Priyanka Gandhi : తొలిసారి ఎన్నికల బరిలో ప్రియాంక.. ప్రచారానికి మమతా బెనర్జీ

    Priyanka Gandhi : రానున్న కేరళలోని వయనాడ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్...

    Rahul Gandhi : నీట్ రద్దు చేయాలి.. లీకేజీకి మోదీదే బాధ్యత: రాహుల్ గాంధీ

    Rahul Gandhi : నీట్ పరీక్షను రద్దు చేయాలని ఏఐసీసీ ప్రధాన...

    First Rank : ఒకే సెంటర్ లో ఆరుగురికి ఫస్ట్ ర్యాంక్.. దర్యాప్తు చేయాల్సిందే: ప్రియాంక

    First Rank : నీట్-2024 ఫలితాల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఏఐసీసీ ప్రధాన...

    Jairam Ramesh : మణిపూర్ లో కాంగ్రెస్ విజయం.. మోదీకి చెంపపెట్టు: జైరాం రమేశ్

    Jairam Ramesh : లోక్ సభ ఎన్నికల్లో మణిపూర్ లోని రెండు...