35.1 C
India
Wednesday, May 15, 2024
More

    Yuri Reddy Against Ramoji Rao : రామోజీరావుపై కోర్టుకెక్కిన యూరీ రెడ్డి

    Date:

    Yuri Reddy Against Ramoji Rao
    Yuri Reddy Against Ramoji Rao

    Yuri Reddy Against Ramoji Rao : మార్గదర్శిపై వైసీపీ ప్రభుత్వం కేసులు పెడుతోంది. చిట్ ఫండ్ లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో దినదిన గండం నూరేళ్ల ఆయుష్షుగా గడుస్తోంది. మార్గదర్శిని టార్గెట్ చేసుకుని ప్రభుత్వం దాడులకు తెగబడుతోంది. అందులో ఎలాంటి లోటుపాట్లు లేకపోయినా నిరంతరం వేధింపులకు గురి చేయడం గమనార్హం. హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

    మార్గదర్శి విషయమై రామోజీరావుపై స్పెషల్ లీవ్ పిటిషన్ ను యూరీ రెడ్డి దాఖలు చేశారు. ఏపీ సీఐడీ విచారణపై హైకోర్టు ఇచ్చిన స్టేను చాలెంజ్ చేస్తూ యూరీ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మార్గదర్శిలో తన పేర్లను బలవంతంగా బదలాయింపు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.  మార్గదర్శి కేసు విషయంలో కావాలనే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని సంస్థ ఉద్యోగులు వాపోతున్నారు.

    రామోజీ రావు తనను తుపాకీతో బెదిరించి సంతకాలు పెట్టించుకున్నారని యూరీ రెడ్డి తన ఫిర్యాదులో చెప్పడంతో సీఐడీ కేసు నమోదు చేసింది. మార్గదర్శిలో ఎలాంటి తప్పులు లేకున్నా జరుగుతున్నాయని వేధింపులకు గురి చేయడంతో ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మార్గదర్శిలో కార్యకలాపాలు సజావుగా సాగుతున్నా దానిపై లేనిపోని దుమారాలు లేపుతున్నారు.

    వైసీపీ కుట్రపూరిత విధానాల వల్ల మార్గదర్శి ప్రతిష్టను దిగజార్చుతున్నారు. ఈనేపథ్యంలో స్వార్థపూరిత విధానాలతో సంస్థను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. కానీ అది అంత సులభం కాదని అర్థమవుతోంది. అందుకే కోర్టుల్లో సైతం ఎలాంటి ఆధారాలు లేకపోయినా కావాలని ఏవో సాకులు చూపుతోంది. మార్గదర్శిపై ఎన్ని కేసులు పెట్టినా చివరకు న్యాయమే గెలుస్తుందని సంస్థ ఉద్యోగులు చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Sachin Tendulkar : సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డ్ ఆత్మహత్య

    Sachin Tendulkar : భారత క్రికెట్ దిగ్గజం, భారత రత్న అవార్డు...

    Sonam Kapoor : తల్లైనా.. ఏ మాత్రం మారలేదు.. అదే ఎక్స్ పోజింగ్ తో మతి పోగోడుతోంది

    Sonam Kapoor : పెళ్లి చేసుకుని తల్లిగా మారిన కూడా కొంతమంది...

    Raai Laxmi : రాయ్ లక్ష్మీ బికినీలో.. అందాల ఆరబోత

    Raai Laxmi : రాయ్ లక్ష్మీ మరో సారి అందాల ఆరబోతతో...

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ – రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదైనట్లు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Delhi CM Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు

    Delhi CM Kejriwal : లిక్కర్ స్కాం కేసులో అరెస్టు అయిన...

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    MP Sanjay Singh : లిక్కర్ స్కాం కేసులో ఎంపీ కి బెయిల్…

    MP Sanjay Singh : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత పిటిషన్.. ఈడికి సుప్రీంకోర్టు నోటీసులు

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ లోని...