MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ లోని అంశాలపై ఎన్ ఫోర్స్మెంట్ అధికారులకు సుప్రీంకోర్టు లు జారీ చేసింది. ఆరు వారాలు నోటీసులకు సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
తనను అక్రమంగా అరెస్టు చేశారంట కవిత సుప్రీంకోర్టులో ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం బెయిల్ పై ట్రైల్ కోర్టు కు వెళ్లాలని కవిత తరపు న్యాయవాదులకు సూచించింది. బెయిల్ పిటిషన్ పై జాప్యం లేకుండా విచారణ జరపాలని ట్రయల్ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది.
మొత్తం మీద ఈడి కేసులో నేపథ్యంలో రాజకీయా ల్లో పెను ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. నెక్స్ట్ ఎవరిని అరెస్టు చేస్తారన్న దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను పోలీసులు రెస్ట్ చేశారు.