మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అక్రమాల కేసులో ఏపీ సీఐడీ అధికారులు ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు , ఎండీ శైలజా కిరణ్ లను విచారిస్తున్నారు. శైలజా కిరణ్ స్వగృహంలో...
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత , ప్రముఖ నిర్మాత చెరుకూరి రామోజీరావు పై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. రామోజీరావు మార్గదర్శి చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అప్పట్లో...