మహా నటులు నందమూరి తారకరామారావు , ఎస్వీ రంగారావు , సావిత్రి , రేలంగి తదితరులు నటించిన సంచలన చిత్రం నర్తనశాల. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 1963 లో...
మహానటులు , మహా నాయకులు నందమూరి తారకరామారావు వర్ధంతి ఈరోజే దాంతో హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో నందమూరి కుటుంబం ఎన్టీఆర్ కు నివాళి అర్పించారు. అలాగే తెలుగు రాష్ట్రాలలో మాత్రమే...
తెలుగు ప్రజల గుండెల్లో అన్నగా చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి , సమ్మోహన శక్తి నందమూరి తారకరామారావు. నిమ్మకూరు కుర్రోడు చెన్నపట్నం ( చెన్నై ) లో అడుగుపెట్టి తిరుగులేని , చెరిగిపోని చరిత్ర...
సినిమాల వినూత్న పబ్లిసిటీ గురించి ఈరోజుల్లో మాట్లాడుకుంటున్నారు కానీ ..... 87 ఏళ్ల క్రితమే సినిమా పబ్లిసిటీ కొత్త పుంతలు తొక్కింది. అందునా తెలుగు సినిమాకు ఘనమైన చరిత్ర ఉన్న విషయం తెలిసిందే....