32.2 C
India
Wednesday, July 3, 2024
More

    చైనాకు షాక్ ఇచ్చిన భారత్

    Date:

    చైనాకు షాక్ ఇచ్చింది భారత్. కరోనా కష్టకాలంలో చైనా నుండి భారత్ వచ్చారు భారతీయ స్టూడెంట్స్. 2020 కి ముందు భారతీయ స్టూడెంట్స్ 22 వేల మందికి పైగా చైనాలో ఉన్నత విద్య నభ్యసిస్తున్నారు. అయితే కరోనా మహమ్మారి వల్ల చైనాలో చదువుకుంటున్న భారతీయ స్టూడెంట్స్ ఇండియాకు తిరిగి వచ్చారు.

    ఇక అప్పటి నుండి చైనాకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఇండియన్ స్టూడెంట్స్. కానీ చైనా మాత్రం భారతీయ స్టూడెంట్స్ కు వీసా ఇవ్వడానికి నిరాకరిస్తోంది. దాంతో ప్రభుత్వం జోక్యం చేసుకున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆగ్రహించిన భారత్ చైనా వాసులకు వీసాలను నిరాకరించింది. టూరిస్ట్ వీసాలతో భారత్ లో పర్యటించాలని చూస్తున్న చైనా వాసులకు ఝలక్ ఇచ్చింది భారత్. పైగా ఇప్పుడు చైనాలో కరోనా ఫోర్త్ వేవ్ మొదలైంది దాంతో చైనా వాళ్లకు వీసాలను ఇవ్వడానికి నిరాకరిస్తోంది భారత్. 

    Share post:

    More like this
    Related

    Sree Satya : సర్జరీతో మొత్తం ఖరాబ్ చేసుకున్న శ్రీసత్య.. ఆ పార్ట్స్ చూడలేకపోతున్నాం?

    Sree Satya : శ్రీ సత్య క్యారెక్టర్ ఆర్టిస్టు, సీరియల్స్, రియాల్టీ...

    Hero Tarun : తరుణ్ కెరీర్ ఫెయిల్యూ్ర్ కు కారణం ఎవరు?  

    Hero Tarun : బాల నటుడిగా తెలుగులో ఎంట్రీ ఇచ్చి కొన్ని...

    Vijay – Rashmika : రౌడీబాయ్‌కి జోడీగా మరోసారి నేషనల్ క్రష్.. ఖుష్ లో ఫ్యాన్స్..

    Vijay Devarakonda - Rashmika : సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం...

    Rohit Sharma : రోహిత్ తర్వాత ఇండియా కెప్టెన్ ఎవరూ?

    Rohit Sharma : రోహిత్ శర్మ తర్వాత టీం ఇండియా కెప్టెన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related