30.6 C
India
Monday, May 13, 2024
More

    CM Revanth : టిఆర్ఎస్ కు నకలు గానే టీఎస్ తీసుకువచ్చారు: సీఎం రేవంత్ రెడ్డి

    Date:

    CM Revanth
    CM Revanth

    CM Revanth : ఇచ్చిన హామీల మేరకు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 26 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారని ఆయన తెలిపారు.

     ఎనిమిది లక్షల కుటుంబాలు 500 సిలిండర్ అందుకున్నాయని ఆయన తెలిపారు. 42 లక్షల కుటుంబాలు 200 యూనిట్ల విద్యుత్ పథకాన్ని పొందాయని సీఎం తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కెసిఆర్ నాశనం చేశారనీ ఆయన విమర్శించారు. వాహన రిజిస్ట్రేషన్ లో టిఆర్ఎస్ కు నకలు గానే టీఎస్ తీసుకొచ్చారని సీఎం ఆరోపించారు.

    అందుకే మా ప్రభుత్వం వచ్చాక టీఎస్ ను టీజీ గా మార్చామని సీఎం తెలిపారు. ఇకమీదట వాహనా ల రిజిస్ట్రేషన్లు ఇతర కార్యకలాపాలన్నీ కూడా టీజీ పేరుతో జరుగుతాయని సీఎం తెలిపారు.

    Share post:

    More like this
    Related

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...

    Tirupati : తిరుపతిలో ఐదుగురు సీఐల బదిలీ

    Tirupati : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న వేళ మరికొందరు...

    Betting Addiction : బెట్టింగ్ వ్యసనం.. కుమారుడిని కొట్టి చంపిన తండ్రి

    Betting Addiction : నేటి ఆధునిక కాలంలో యువకులు బెట్టింగ్ వ్యసనానికి...

    Pavitra Jayaram : ‘త్రినయని’ సీరియల్ నటి పవిత్ర మృతి

    Pavitra Jayaram : తెలుగు సీరియల్ ‘త్రినయని’ నటి పవిత్ర జయరాం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...

    KTR : రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ సూచన.. ఇవి దగ్గరపెట్టుకోండి

    KTR : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ ట్విటర్ (ఎక్స్) ద్వారా...

    Jana Reddy : కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం – సీఎల్పీ మాజీ నేత కె. జానారెడ్డి

    Jana Reddy : కేంద్రంలో రానున్నది రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్...

    Rythu Bandhu : రైతు బంధు క్రెడిట్ ఎవరికి  దక్కుతుంది ???

    Rythu Bandhu : ఎన్నికలు సమీపించగానే సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారిగా...