38 C
India
Sunday, May 12, 2024
More

    CM Revanth : ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి..

    Date:

    CM Revanth
    CM Revanth

    CM Revanth :  సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పైనమ య్యా రు. లోక్ సభ అభ్యర్థుల తుది జాబితా పై ఆయన కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరపనున్నారు. ఈరోజు జరగనున్న సీఈసీ భేటీ లో ఆయన తన అభిప్రాయాలను వెల్లడించనున్నారు.

    ఇప్పటికే రాష్ట్రంలో దీపా దాస్ మున్సి, బట్టి, ఉత్తం సహా కీలక నేతలతో సీఎం సమావేశం నిర్వహించి అభ్యర్థులు ఎంపికపై కసరత్తు చేశారు. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ఇప్పటివరకు 9 మంది అభ్యర్థులను ప్రకటించింది.

    మిగిలి అభ్యర్థులను ఫైనల్ చేసి అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డి ఒక నివేదికను ఇవ్వనున్నారు. సీఎం ఇచ్చిన నివేదిక ప్రకారం ఎంపీ అభ్యర్థుల పేర్లను అధిష్టానం ప్రకటించనుంది. ఢిల్లీ పెద్దలతో రేవంత్ రెడ్డి భేటీ అయిన తర్వాత ఎంపీ అభ్య ర్థుల ఫైనల్ జాబితా బయటకు రానుంది.

    Share post:

    More like this
    Related

    May 12 Speciality : చరిత్రలో ఈ రోజు.. ఈ రోజుకు విశిష్టతలెన్నో..

    May 12 Speciality : ‘గత చరిత్ర భవిష్యత్ తరాలకు బాట’...

    Suryanarayana : గత ఐదేళ్లలో ఒకటో తేదీన జీతం అందుకోలేదు: సూర్యనారాయణ

    Suryanarayana : గత ఐదేళ్లో ఒకటో తేదీన జీతం, పింఛన్లు అందుకోలేదని...

    Money Seized : మినీవ్యాన్ బోల్తా.. బయటపడ్డ కరెన్సీ కట్టలు

    Money Seized : విజయవాడ-విశాఖపట్నం నేషనల్ హైవేపై ఓ మినీవ్యాన్ బోల్తా...

    Kolkata Knight Riders : కోల్ కతా గ్రాండ్ విక్టరీ.. ప్లే ఆప్స్ లోకి ఎంట్రీ

    Kolkata Knight Riders : కోల్ కతా నైట్ రైడర్స్, ముంబయి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KTR : రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ సూచన.. ఇవి దగ్గరపెట్టుకోండి

    KTR : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ ట్విటర్ (ఎక్స్) ద్వారా...

    Rythu Bandhu : రైతు బంధు క్రెడిట్ ఎవరికి  దక్కుతుంది ???

    Rythu Bandhu : ఎన్నికలు సమీపించగానే సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారిగా...

    Election Commission : సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పై ఈసీ స్ట్రాంగ్ వార్నింగ్

    Election Commission : ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొంది. అన్ని...