Varshini Beautiful Pics : సోషల్ మీడియా విపరీతంగా పాపులర్ అయిన తర్వాత బుల్లితెర నుండి వెండితెర వరకు అందరికి లక్షల్లో ఫాలోవర్స్ ఉంటున్నారు.. రోజు కొత్త కొత్త పోస్టులు పెడుతూ నెట్టింట ఫాలోవర్స్ ను అమాంతం పెంచుకుంటూ పోతున్నారు. మరి మన బుల్లితెర మీద బాగా పాపులర్ అయిన వారు చాలా మంది ఉన్నారు. వీరిలో వర్షిణి సౌందర్య రాజన్ ఒకరు..
వర్షిణి అంటే తెలియని ప్రేక్షకులు లేరు.. ఈమె బుల్లితెర మీద పటాస్ షోతో గుర్తింపు తెచ్చుకుంది.. ఆ తర్వాత ఢీ వంటి పాపులర్ షోలో ఆది పక్కన కనిపించి బాగా ఫాలోయింగ్ పెంచుకుంది. అయితే ఈ షో తర్వాత వర్షిణికి మరో పెద్ద అవకాశం అయితే రాలేదనే చెప్పాలి.. అందుకే ప్రెసెంట్ ఈ బ్యూటీ సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేస్తుంది..
ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు అభిమానులతో చిట్ చాట్ లో పాల్గొంటుంది.. అంతేకాదు తన లేటెస్ట్ గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ నిత్యం తన ఫాలోవర్స్ కు టచ్ లో ఉంటుంది.. అయితే ఈ అమ్మడికి అదిరిపోయే అందం, అభినయం ఉన్న రాణించలేక పోతుంది..
ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో వచ్చిన అవకాశాలు చేసుకుంటూ పోతుంది.. ఇది పక్కన పెడితే తాజాగా వర్షిణి కొన్ని లేటెస్ట్ పిక్స్ షేర్ చేసింది.. ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ స్టేడియంలో దిగినట్టు తెలుస్తుంది.. ఈ లేటెస్ట్ పిక్స్ ను మీరు చూసేయండి.
View this post on Instagram