తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకోవడానికి బీజేపీ సైలెంట్ వ్యూహం పన్నుతోంది. ఇప్పటికే తెలంగాణలో బలం పెంచుకుంటున్న ఆ పార్టీ ఇప్పుడు ఏపీలోనూ తనదైన ముద్ర వేయాలనుకుంటోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో లేకున్నా...
ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారేందుకు డిసైడ్ అయినట్లు సమాచారం. గత కొంత కాలంగా కమలం పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన ఇరత పార్టీల్లోకి వెళ్తారన్న ప్రచారం జోరుగా...
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ)లో ఆకర్షణలో తెలంగాణ టాప్ టెన్ లో 7వ స్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్ 14వ స్థానానికి పడిపోయింది. కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం.. అక్టోబర్ 2019 – సెప్టెంబర్...