గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా 3 రాజధానుల అంశం లేదని , కానీ ముఖ్యమంత్రి జగన్ అలాగే ఇతర మంత్రులంతా మూడు రాజధానుల గురించి బయట మాట్లాడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగుదేశం...
ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 175 స్థానాలు గెలవాల్సిందే అంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదేపదే వల్లే వేస్తున్న విషయం తెలిసిందే. అయితే 175 అసెంబ్లీ...
ఇక మా రాజధాని వైజాగ్ మాత్రమే అని కుండబద్దలు కొట్టాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఢిల్లీలో జరిగిన సమావేశంలో పాల్గొన్న జగన్ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి గట్టి ప్రయత్నాలే చేసాడు. త్వరలోనే...
బ్రేకింగ్ న్యూస్ ..... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. గన్నవరం విమానాశ్రయం నుండి ఢిల్లీ కి బయలుదేరిన విమానం...
మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ లకు స్పెషల్ పర్మిషన్ ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇంతకీ చిరు , బాలయ్య లకు ఇచ్చిన స్పెషల్ పర్మిషన్ ఏంటో...