కేసీఆర్ రాకతో కామారెడ్డి పూర్తిగా మారిపోతుందని BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. పట్టణాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటా నని చెప్పారు. కామారెడ్డిలో నిర్వహించిన రోడ్షోలో కేటీఆర్ మాట్లాడారు....
America : అమెరికాలో మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అదేంటి ఆయన అక్కడ పోటీ చేస్తు్న్నారా .. అనుకుంటున్నారా..? కాదండోయ్.. అమెరికాలో నివసిస్తున్న ప్రవాసాంధ్రుడి తరఫున ఆయన...
Election దేశంలో పొలిటికల్ హీట్ మొదలైంది. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికార, విపక్షాల కూటములు బల ప్రదర్శనకు సిద్ధమయ్యాయి. ప్రతిపక్షాల కూటమి బెంగళూరులో రెండో విడత సమావేశం నిర్వహిస్తుండగా, అధికార ఎన్డీఏ...