బ్రేకింగ్ న్యూస్ ...... చార్మినార్ కు బాంబు బెదిరింపు వచ్చింది. చార్మినార్ ను బాంబులుతో పేల్చి వేస్తున్నామని , లోపల బాంబులు పెట్టామని ఆగంతకులు పోలీసులకు ఫోన్ చేశారు. దాంతో వెంటనే స్పందించిన...
ఈరోజు ప్రగతి భవన్ లో TRS ఎమ్మెల్యేలు , మంత్రులు , ఎంపీ , ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు అధినేత కేసీఆర్. దాంతో మళ్ళీ ముందస్తు ఎన్నికలకు వెళ్తాడేమో అనే కంగారు మొదలైంది...