తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈరోజు తెల్లవారుఝామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది అయితే ఇది మొదట మాక్ డ్రిల్ అంటూ ప్రచారం చేసారు భద్రతా సిబ్బంది. అయితే...
కొత్త ఏడాదిలో బీరు, బిర్యానీ మాత్రమే కాదు కండోమ్స్ కూడా ఎక్కువగానే సేల్ అయ్యాయని స్విగ్గీ పేర్కొనడం విశేషం. డిసెంబర్ 31 న చిల్ అవ్వాలని డిసైడ్ అయిన యువత పెద్ద ఎత్తున...
హైదరాబాద్ ఐటీ కేంద్రానికి అడ్డా అయిన విప్రో సర్కిల్ లో టిప్పర్ బీభత్సం సృష్టించింది. టిప్పర్ సృష్టించిన బీభత్సం లో స్విగ్గీ డెలివరీ బాయ్ నజీర్ మృతి చెందగా నాలుగు కార్లు ,...
తెలంగాణలో నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రామచంద్ర భారతికి చుక్కెదురైంది. రామచంద్ర భారతితో పాటుగా మరో ఇద్దరికీ బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టు లో బెయిల్ పిటీషన్ పెట్టుకున్నారు. అయితే కేసు తెలంగాణ...