2022 లో పాన్ ఇండియా చిత్రాల హవా ఎక్కువగానే సాగింది. బాహుబలి చిత్రంతో ఈ పాన్ ఇండియా మోజు బూజుల పట్టుకుంది ఒక్కొక్కల్ని. ఇంకేముంది పాన్ ఇండియా మోజులో చాలా చిత్రాలే వచ్చాయి....
సుప్రసిద్ధ దర్శకులు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ 500 కోట్ల దిశగా దూసుకుపోతోంది. చియాన్ విక్రమ్ , కార్తీ , ఐశ్వర్యారాయ్, త్రిష, జయం రవి తదితరులు నటించిన ఈ చిత్రంపై...
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం '' పొన్నియన్ సెల్వన్ -1''. సెప్టెంబర్ 30 న విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే వసూళ్లు చూస్తుంటే మాత్రం కళ్ళు జిగేల్ మనడం...
సుప్రసిద్ధ దర్శకులు మణిరత్నం దర్శకత్వంలో తెరెకెక్కిన చిత్రం '' పొన్నియన్ సెల్వన్ -1''. రెండు భాగాలుగా రూపొందిన ఈ చిత్రంలోని మొదటి భాగాన్ని ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసారు. విక్రమ్ ,...