వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సంచలన విజయం సాధించి అధికారం చేపట్టిన యోధుడు. 1972 డిసెంబర్ 21 న వైఎస్ రాజశేఖర్ రెడ్డి - వైఎస్ విజయమ్మ...
ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ఖాళీ స్థలాలను కబ్జా చేస్తోంది. ఏపీలో ఎక్కడ ఖాళీగా స్థలం కనిపించినా అక్కడ ఇది ప్రభుత్వ స్థలమని , ఆ స్థలంలో సచివాలయం కట్టబడును అని ఫ్లెక్సీలను...
హీరో విశాల్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుస్తున్నాడు ఈరోజు. తాజాగా ఈ హీరో నటించిన చిత్రం '' లాఠీ ''. ఆ సినిమా ప్రమోషన్ కోసం ఏపీలో అడుగుపెట్టాడు విశాల్....
మాచర్ల రణరంగంగా మారింది. వైసీపీ శ్రేణులు టీడీపీ శ్రేణులు గొడవకు దిగడంతో మాచర్ల లో మంటలు చెలరేగాయి. తెలుగుదేశం పార్టీ జగన్ ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో తీవ్ర ఉద్రిక్త...
వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ తాజాగా మరో వివాదానికి శ్రీకారం చుడుతున్నారు. వ్యూహం అనే టైటిల్ తో రాజకీయ వ్యంగ్య చిత్రాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. 2023 జనవరి 26 న వ్యూహం...