ఏపీలో జగన్ ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండపై నిప్పులు చెరిగారు ఎన్నారైలు. తాజాగా అమెరికాలోని వాషింగ్టన్ డీసీ లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్నారైల సమావేశం జరిగింది. ఆ సమావేశం తానా మాజీ అధ్యక్షులు...
నాకు 2024 ఎన్నికలే చివరి ఎన్నికలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఏపీలో రోజు రోజుకు రాజకీయాలు రంజుగా మారుతున్న...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. జగనన్న మోసం అనే హ్యాష్ ట్యాగ్ తో జనసేన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పేదలందరికీ ఇల్లు అనే పథకంలో అన్నీ...
ప్రముఖ సినీ నటుడు అలీ ని ఏపీ మీడియా సలహాదారుడిగా జగన్ నియమించిన విషయం తెలిసిందే. 2019 లో ఎన్నికలకు ముందు జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడు అలీ. అప్పుడే ఎక్కడైనా...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి షాక్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి ఉంటారనే ప్రతిపాదనలు కేంద్ర ఎన్నికల సంఘంకు పంపించారు....