30.5 C
India
Thursday, May 2, 2024
More

    జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ఎన్నారైలు

    Date:

    The NRI that has come under fire against Jagan's government
    The NRI that has come under fire against Jagan’s government

    ఏపీలో జగన్ ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండపై నిప్పులు చెరిగారు ఎన్నారైలు. తాజాగా అమెరికాలోని వాషింగ్టన్ డీసీ లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్నారైల సమావేశం జరిగింది. ఆ సమావేశం తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన అధ్యక్షతన జరిగింది. పలువురు ఎన్నారైలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా రెడ్డప్ప గారి శ్రీనివాస రెడ్డి హాజరయ్యాడు. ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి ‘ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎన్నారైలు.

    ఏపీ ని జగన్ భ్రష్టు పట్టించారని , ఇప్పటికైనా ఎన్నారైలు మేల్కొనకపోతే ఏపీ మరింతగా అంధకారం అవుతుందని , వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు అండగా నిలిచి మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఇక ఈ సమావేశంలో పాల్గొన్న ప్రవాసాంధ్రులు మళ్ళీ ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం రావడానికి కృషి చేస్తామని ప్రతిన బూనారు. 

    Share post:

    More like this
    Related

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Chhattisgarh : డ్రై ఐస్ తిని బాలుడి మృతి

    Chhattisgarh : ఐస్ అని భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Balineni Srinivas Reddy: వైసీపీకి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గుడ్ బై?

        మాగుంటకు సీటు లేదని బాలినేనికి  వైసీపీ తెగేసి చెప్పినట్లు సమాచారం అందుతోంది....

    American Youth : అమెరికన్ యువత దిగజారిపోయారా?

    American Youth : ‘‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్’’ అని...

    Tagore Mallineni : తానా కీర్తి ప్రతిష్ఠలను నలుదిశల వ్యాప్తి చేస్తా మీడియాతో ఠాగూర్ మల్లినేని

    Tagore Mallineni : కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన ఉత్తర కరోలినా...

    NRI BJP : గోశామహల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రాజా సింగ్ కోసం కదిలివచ్చిన ప్రవాస భారతీయులు

    NRI BJP : తెలంగాణ ఎన్నికల ప్రచారం లోకి ఎన్నారైలు దిగారు. అమెరికా...