40.1 C
India
Friday, May 3, 2024
More

    షిర్డీ సాయిబాబా ఆలయ ట్రస్ట్ ప్రెసిడెంట్ గా తెలుగు వ్యక్తి

    Date:

    yarlagadda sudhakar appointed as sai baba temple trust president
    yarlagadda sudhakar appointed as sai baba temple trust president

    షిరిడీ సాయిబాబా ఆలయానికి మొట్టమొదటిసారిగా ఓ తెలుగు వ్యక్తికి ప్రెసిడెంట్ పదవి లభించింది. షిరిడీ సాయిబాబాకు ప్రత్యక్షంగా సేవలు అందించాలని తహతహలాడే భక్తులు కోట్లాదిమంది ఉంటారు. అయితే ఆ అదృష్టం అందరికీ దక్కదు. కానీ ఆ అరుదైన అవకాశం , అదృష్టం తెలుగు వ్యక్తి అయిన యార్లగడ్డ సుధాకర్ ను వరించింది.

    ఆంధ్రప్రదేశ్ కు చెందిన యార్లగడ్డ సుధాకర్ న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్నారు. జడ్జిగా వ్యవహరిస్తున్న తనకు షిరిడి సాయిబాబా ఆలయ ట్రస్ట్ అధ్యక్ష బాధ్యతలు లభించడం ఆనందంగా ఉందన్నారు. తనకు లభించిన ఈ అవకాశాన్ని భక్తులకు మరింత మెరుగైన సేవల కోసం వినియోగిస్తానన్నారు. ఇక ఒక తెలుగు వ్యక్తికి ఆలయ ట్రస్ట్ అధ్యక్ష పదవి లభించడం పట్ల పలువురు తెలుగువాళ్లు సంతోషం వ్యక్తం చేస్తూ యార్లగడ్డ సుధాకర్ ను అభినందనలతో ముంచెత్తుతున్నారు.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related