33.1 C
India
Thursday, May 2, 2024
More

    సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనం

    Date:

    ganesh-immersion-under-sai-dutta-peetham
    ganesh-immersion-under-sai-dutta-peetham

    అమెరికా  న్యూజెర్సీలో గల ఎడిసన్ లోని సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో ఘనంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిమజ్జన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. ఇక కార్యక్రమాన్ని ఆద్యంతం కన్నుల పండుగగా నిర్వహించారు. JSW & Jaiswaraajya అడ్వైజర్ , Ublood ఫౌండర్ జగదీష్ యలమంచిలి , లావణ్య జగదీష్ యలమంచిలి, JSW, Jaiswaraajya అధినేత కృష్ణమూర్తి యలమంచిలి, రమేష్ యలమంచిలి, రఘు శర్మ, JSW & Jaiswaarjya డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ ఆనంద్ నేతృత్వంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. గణేష్ నిమజ్జనం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 

    ఫోటోలు: డాక్టర్ శివకుమార్ ఆనంద్.

    Share post:

    More like this
    Related

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Chhattisgarh : డ్రై ఐస్ తిని బాలుడి మృతి

    Chhattisgarh : ఐస్ అని భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related