తానా నూతన కార్యవర్గానికి భారత మాజీ ఉపరాష్ట్ర పతి ముప్పవరపు వంకాయ నాయుడు శుభాకాంక్ష లు తెలియజేశారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన తానా ఎన్నికల్లో కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా నరేన్ కొడాలి విజయం సాధించడం హర్షించదగ్గ విషయం అన్నారు. ఈ సందర్బంగా నరేన్ కోడాలికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రవి పోట్లూరి లకు మాజీ ఉపరాష్ట్రపతి వెంక య్య నాయుడు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలి యజే శారు. అభి ప్రాయ బేధాలు ఎన్నికల వరకే పరిమితం కావాలని తెలుగు భాషా సంస్కృతి కోసం తానా చేస్తు న్న సేవలు మరింత విస్తృతం చేయాలని వెంకయ్య నాయుడు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో తానా అందిస్తున్న సేవలు అభినందనీయమని అందరూ కలిసిమెలిసి ఐక్యమత్యంతో మెలిగి తెలుగు ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని ఆయన కోరారు.
Breaking News