33.8 C
India
Sunday, May 12, 2024
More

    Pakistan:పాకిస్థాన్ లో న్యుమోనియా విజృంభణ… 220 మంది చిన్నారులు మృతి ?

    Date:

     

     

    పాకిస్థాన్ లో న్యుమోనియా విజృంభణ కొనసాగుతోంది.  పంజాబ్ ప్రావిన్సులో గత మూడు వారాల్లో 200 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అతిశీతల వాతావరణం కారణంగా ఈ మరణాలు చోటుచేసు కుంటున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రాణాలు కోల్పోతున్న వారిలో ఎక్కువ మంది పోషకాహారలోపం, న్యుమోనియా వ్యాక్సిన్ తీసుకోని వారని స్థానిక ప్రభుత్వం వెల్లడించింది. పంజాబ్ ప్రావిన్సులో జనవరి 1 నుంచి 10వేలకు పైగా న్యుమోనియా కేసులు నమోదయ్యాయి. 220 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పో యారని వీరంతా ఐదేళ్ల లోపు పిల్లలే నని అధికారులు తెలిపారు. లాహోర్లోనే 47 మంది చనిపో యారు’ అని పంజాబ్ ప్రభుత్వం పేర్కొంది. పంజాబ్ ప్రావిన్సులో గతేడాది 990 మంది న్యుమోనియాతో చనిపో యినట్లు తెలిపారు. న్యుమోనియాకు బ్యాక్టీరియా, వైరస్ కారణమని.. వ్యాక్సిన్ తీసుకున్న వారికి రక్షణ ఉం టుందని స్థానిక వైద్యాధికారులు వెల్లడించారు.వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ వైరల్ న్యుమోనియా సోకే ప్రమా దం ఉందన్నారు. ఇప్పటికే పాఠశాలల్లో ఉదయం అసెంబ్లీపై నిషేధం విధించామన్నారు. కొవిడ్-19 మాదిరిగా వేగంగా వ్యాపిస్తుందన్నారు.

    Share post:

    More like this
    Related

    Election Commission : పోలింగ్ సిబ్బందికి సమతుల ఆహారం- ఎన్నికల కమిషన్ ఆదేశం

    Election Commission : ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి సమతుల...

    Amit Shah : బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ అప్పులు చేస్తోంది: అమిత్ షా

    Amit Shah : గత ప్రభుత్వం బీఆర్ఎస్ అప్పులు చేసినట్లే కాంగ్రెస్...

    Andaram okatavudam : సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ‘అందరం ఒకటవుదాం’ సాంగ్

    Andaram okatavudam Song : ఏపీలో ప్రచారం చివరి దశకు చేరుకుంది....

    Heavy Rains : అప్ఘానిస్థాన్ లో  భారీ వర్షాలు.. 200 మంది మృతి

    Heavy Rains : అప్ఘనిస్తాన్ లో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    America: అమెరికాలో మరోసారి కాల్పులు.. 8 మంది మృతి

    అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. అమెరికాలోని చికాగో శివారులోని...

    Heart Attack : గుండెపోటుతో 13 ఏళ్ల బాలుడు మృతి

    రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో 13 ఏళ్ల బాలుడు...

    China: చైనాలో భూకంపం, 116 మంది మృతి

      చైనాలో భూకంపం సంభవించడంతో సుమారుగా 116 మందికి పైగా మృతి చెందారు....

    Tamil Nadu : యూట్యూబ్ చూసి భార్యకు నార్మల్ డెలివరీ.. విషాదం

    Tamil Nadu : భార్యకు నార్మల్ డెలివరీ చేయాలని ఓ భర్త...