27.6 C
India
Wednesday, June 26, 2024
More

    RTC Staff Attack : ప్రయాణికుడిపై ఆర్టీసీ సిబ్బంది దాడి – సోషల్ మీడియాలో వైరల్

    Date:

    RTC Staff Attack
    RTC Staff Attack on Passenger

    RTC Staff Attack : తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బస్టాండ్ లో దారుణం జరిగింది. బస్సు ఎందుకు లేట్ వచ్చిందన్న ప్రయాణికుడిని ఆర్టీసీ సిబ్బందవి చితకబాదారు. షాద్ నగర్ బస్టాండ్ లో హైదరాబాద్ వెళ్లే బస్సులు రాకపోవడంతో విచారణ అధికారిని హైదరాబాద్ కు వెళ్లే బస్సు ఎప్పుడు వస్తుందని ఓ ప్రయాణికుడు అడిగాడు. అది కాస్త ఇద్దరి మధ్య వాగ్వాదానికి దారి తీసింది. ఆర్టీసీ డ్రైవర్లు ప్రయాణికుడిని చితకబాదే వరకు వెళ్లింది.

    సదరు ప్రయాణికుడు హైదరాబాద్ బస్సులు గంట నుంచి రావడం లేదు, టైమింగ్ ఏమైనా మారిందా? ఎప్పుడు వస్తాయని అడిగినందుకు బస్సు డ్రైవర్లు అతన్ని ఇంతలా చితకబాదారని తోటి ప్రయాణికులు తెలిపారు. ఇంత దౌర్జన్యమా.. ఇదేం పద్ధతి అంటూ తోటి ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ఈ మొత్తం సంఘటనను కొందరు వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇంకేముంది క్షణాల్లోనే వైరల్ గా మారింది. దాడి చేసిన ఆర్టీసీ సిబ్బందిపై ట్రోల్స్ కు దారి తీసింది.

    Share post:

    More like this
    Related

    Corporate culture For Funerals : అంత్యక్రియలకు కార్పోరేట్ కల్చర్.. డబ్బులిస్తే అన్ని వాళ్లే చూసుకుంటారు

    Corporate culture For Funerals : నానాటికీ క్షీణిస్తున్న మానవ సంబంధాలు...

    IAS Officer : పవన్ పేషీలోకి పవర్ ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్!

    Dynamic IAS Officer : పదేళ్ల పాటు ఎన్నో అవమానాలు, విమర్శలు...

    Modi viral Pics : ఎమర్జెన్సీ సమయంలో వివిధ వేషధారణల్లో మోదీ.. వైరల్ ఫొటోలు

    Modi viral Pics : 70వ దశకంలో తనకు అధికారం అప్పగించరని...

    Tirupati Laddu : తిరుపతి లడ్డు నాణ్యత చాలా మెరుగు మెరుగుపడింది

    Tirupati Laddu : చాలాకాలం తర్వాత తిరుపతి లడ్డు నాణ్యత చాలా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Corporate culture For Funerals : అంత్యక్రియలకు కార్పోరేట్ కల్చర్.. డబ్బులిస్తే అన్ని వాళ్లే చూసుకుంటారు

    Corporate culture For Funerals : నానాటికీ క్షీణిస్తున్న మానవ సంబంధాలు...

    Maoists Attack : భద్రతా బలగాలపై మావోయిస్టుల దాడి.. ఇద్దరు జవాన్లు మృతి

    Maoists attack : ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో పేలుడు...

    Viral News : చనిపోయాడనుకొని స్థానికులు పోలీసులకు ఫోన్..

    శవాన్ని బయటికి తీద్దామని దగ్గరకు వచ్చిన పోలీసులు షాక్.. Viral News...

    Signal Break : సిగ్నల్ బ్రేక్.. సికింద్రాబాద్ లో మూడు పల్టీలు కొట్టిన కారు

    Signal Break : సికింద్రాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది....