Viral Story : కొందరు సెక్స్ విషయంలో యాంగ్జయిటీగా ఉంటారు. ఇంకొందరు మామూలుగా తీసుకుంటారు. ఆత్రుతగా ఉండేవారు చాలా మందితో గడపాలని కోరుకుంటారు. ఎంతమందితో సెక్స్ లో పాల్గొన్నా వారికి కోరిక తీరదు. ఇంకా కావాలని అనుకుంటారు. అలాంటి వారు అరుదుగా ఉంటారు. వారి జీవితం కూడా విచిత్రంగానే ఉంటుంది. అలాంటి ఓ కథను తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది.
క్రీ.శ. 464లో జాయావోవు చక్రవర్తి. ఇతడికి ఒక కుమార్తె చైనాకు చెందిన యువరాణి ప్రిన్సెస్ షాన్యన్, కుమారుడు లియు జియే ఉండేవారు. వీరు లియో సాంగ్ రాజవంశానికి చెందిన వారు. ప్రిన్సెస్ షాన్యన్ ను కుయిజీ అని పిలిచేవారు. ఈమెను తన తండ్రి పాలనలో యువరాణిగా చేశారు. వీరికి హీ యాన్ కుమారుడు హీజీకి ఇచ్చి వివాహం చేశారు.
ఆయన దక్షిణ క్వి రాజవంశానికి రాజు. కొంతకాలానికి జియోవోవు చక్రవర్తి మరణించాడు. దీంతో ఆయన కుమారుడు లియు జియే చక్రవర్తి అయ్యాడు. ఈయన రోజుకో అమ్మాయితో ఎంజాయ్ చేసేవాడు. ఇది చూసిన యువరాణి నువ్వు అంతమందితో ఎంజాయ్ చేస్తున్నావని అసూయపడింది. దీంతో ఆయన నువ్వు కూడా నీ ఇష్టమైన వారితో ఎంజాయ్ చేయి అని చెప్పడంతో ఓ 30 మందిని ఎన్నుకుని వారితో సరదాగా గడిపేది.
అయినా ఆమె కోరిక తీరలేదు. ఆమె తన ఆస్థానంలో చు యువాన్ అనే అధికారిపై మనసు పడింది. అతడితో గడపాలని అనుకుంది. కానీ దానికి అతడు ఒప్పుకోలేదు. తరువాత తమ్ముడు హత్యకు గురయ్యాడు. ఆమె కూడా మరణించింది. ఈ కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెక్స్ విషయంలో కొంతమందిలో ఉండే అలవాట్లతో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
సామాజిక కట్టుబాట్లకు తలొగ్గాల్సిందే. ఒకే భార్యతో ఉంటేనే మంచి పేరు వస్తుంది. అంతేకాని చాలా మందితో సంబంధాలు పెట్టుకుంటే క్యారెక్టర్ బ్యాడ్ అవుతుంది. సమాజంలో తలెత్తుకోలేరు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా కొందరు ఇష్టారాజ్యంగా తిరుగుతుంటారు.