29.6 C
India
Thursday, July 4, 2024
More

    Software Employee : తిరుమల శ్రీవారి ప్రసాదం ఇచ్చి వెళ్తూ.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి

    Date:

    Software Employee
    Software Employee

    Software Employee : కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి ప్రసాదాన్ని స్నేహితులకు ఇచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తూ సాఫ్ట్ వేర్ ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని ఎస్ఐ మల్లికార్జున సోమవారం తెలిపారు. ఎస్సై తెలిపిన ప్రకారం.. తవణంపల్లె మండలం ఎ.గొల్లపల్లెకు చెందిన బాలాజీ (30) ఢిల్లీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. అతడు ప్రస్తుతం ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నాడు.

    శనివారం తిరుమల వెళ్లి తెచ్చిన ప్రసాదం బంగారుపాళ్యంలోని స్నేహితులకు ఆదివారం రాత్రి ఇచ్చి తిరిగి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా బంగారుపాళ్యం-అరగొండ మధ్యలో వంకమిట్ట వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బంగారుపాళ్యం ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహానికి పరీక్ష నిర్వహించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Keerthy Suresh : ఎనిమిదేళ్లుగా హద్దులు దాటని స్టార్ హీరోయిన్..  గ్లామర్ గేట్లు ఎత్తుతోందా? 

    Keerthy Suresh : ప్రస్తుతం  సినీ పరిశ్రమలో రాణించాలంటే హీరోయిన్లు తమ...

    NATS : భారత కాన్సుల్ జనరల్ తో నాట్స్ ప్రతినిధుల సమావేశం

    NATS : అట్లంటాలోని భారత కాన్సులేట్ ప్రధానాధికారి రమేశ్ బాబు లక్ష్మణ్...

    TANA : ఆకట్టుకున్న ‘తానా సాహిత్య సదస్సు’.. మరింత లోతుగా విశ్లేషించిన ప్రముఖులు..

    TANA : తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) సాహిత్య...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TTD : అన్న ప్రసాదాల తయారీపై తప్పుడు ప్రచారం నమ్మవద్దు: టీటీడీ

    TTD : తిరుమలలో శ్రీవారికి నివేదించే అన్నప్రసాదాలకు సేంద్రియ బియ్యం వాడకాన్ని...

    Road Accident : ముంబై-నాగ్ పూర్ ఎక్స్ ప్రెస్ వేపై రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి

    Road Accident : మహారాష్ట్రలోని జల్నాలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి....

    Road Accident : లారీని టెంపో ఢీకొని 13 మంది మృతి

    Road Accident : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కర్ణాటక...

    Vinukonda News : వినుకొండలో కారు చెట్టును ఢీకొని ముగ్గురి మృతి

    Vinukonda News : పల్నాడు జిల్లా వినుకొండ సమీపంలోని కొత్తపాలెం వద్ద...