AP Govt : ఉద్యోగుల విషయంలో ఏపీప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తమ ఉద్యమం వల్లే రాష్ర్ట ప్రభుత్వం దిగొచ్చిఈనిర్ణయం తీసుకుందని ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. మరోవైపు...
కేంద్ర ప్రభుత్వం ఏపీపై ప్రస్తుతం వరాల జల్లు కురిపిస్తున్నది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు కూడా కాలేదు అప్పుడే కేంద్రం ఏపీకి ఇయ్యాల్సిన పాతిక వేల కోట్లను ఇచ్చేసింది. ఇదే...
మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ లకు స్పెషల్ పర్మిషన్ ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇంతకీ చిరు , బాలయ్య లకు ఇచ్చిన స్పెషల్ పర్మిషన్ ఏంటో...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఊరట నిచ్చింది సుప్రీంకోర్టు. గత మార్చిలో ఏపీ హైకోర్టు జగన్ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజధాని గా అమరావతిని కొనసాగించాలని ,...