38.7 C
India
Thursday, June 1, 2023
More

    ఏపీలో ఆ పాతికవేల కోట్లు ఏమయ్యాయి..?

    Date:

    jagan
    jagan

    కేంద్ర ప్రభుత్వం ఏపీపై ప్రస్తుతం వరాల జల్లు కురిపిస్తున్నది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు కూడా కాలేదు అప్పుడే కేంద్రం ఏపీకి ఇయ్యాల్సిన పాతిక వేల కోట్లను ఇచ్చేసింది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. పోలవరం సహా మరే ప్రాజెక్టులకు నిధులు అడగబోమని రాసిచ్చి ఏకంగా రూ పదివేల కోట్లు ప్రత్యేక సాయం తెచ్చుకున్నారు. ఇక అప్పుల పరిమితిలో మరో రూ. 13 వేల కోట్లు వాడుకున్నారు. ఇలా నిధుల వరద ఏపీపై పారుతూనే ఉన్నాయి.

    అయితే ఏపీపై సవతి ప్రేమ చూపించిన కేంద్రం ఒక్కసారిగా ఇలా నిధుల వరద కురిపించడంపై అంతా చర్చ సాగుతున్నది. గతంలో అమరావతి నిర్మాణానికి కనీసం రూ వెయ్యి కోట్లు కూడా ఇవ్వకుండా కొర్రిలు పెట్టగా, ఇస్తామని చెప్పి రిలీజ్ చేసిన రూ. 410 కోట్లు కూడా వెనక్కి లాగేసుకుంది. అయితే ఇప్పుడు మాత్రం రాష్ర్ట ప్రయోజనాలు తాకట్టు పెడితే నిధుల వరద పారిస్తున్నదని చెబుతున్నారు.

    అయితే ఇదంతా బాగానే ఉన్నా కేంద్రం ఇస్తున్న నిధులు మరి ఎక్కడికి వెళ్తున్నాయి అనేది ఇక్కడ చర్చనీయాంశం. పెండింగ్ బిల్లుల చెల్లింపు లేదు.. అభివృద్ధి పనుల జోరు అంతకన్నా లేదు. మరి తెచ్చినవన్ని  ఎక్కడికి వెళ్తన్నాయనే చర్చ మొదలైంది. మరోవైపు రైతు భరోసా, అమ్మఒడి లబ్ధిదారులను షరతు పెట్టి తగ్గించేస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ కూడా నిర్వీర్యం చేశారు. మరి ఖజనాకు చేరుకున్న కోట్ల ఆదాయం ఎక్కడికి వెళ్తున్నదనే అంశంపై స్పష్టత లేదు.  రాష్ర్ట అర్థిక వ్యవహారాలన్నీ ఒకరిద్దరి చేతుల్లోనే ఉంటున్నాయి. మరి ఇలా ప్రజాధనమంతా ఎక్కడికి వెళ్తున్నదనే విషయం ఇప్పుడు ఏపీలో చర్చకు వస్తున్నది.

    Share post:

    More like this
    Related

    మనం వాడే టైర్లు రీసైకిల్ చేయొచ్చా.. కువైట్ లో వీటిని ఏం చేశారు..?

      ఇప్పుడు వాడుతున్న ప్రతి వాహనానికి టైర్లు కీలకం. అయితే ఇవి వాడేసిన...

    ఆవుపాలు ఆరోగ్యానికి ఎంత మంచివో తెలుసా?

      మనం రోజు పాలు తాగుతుంటాం. పాలలో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల...

    మరోసారి పూనకాలు లోడింగ్ అనేలా చిరు వింటేజ్ లుక్.. భోళా ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే?

    మెగాస్టార్ చిరంజీవి భోళా మ్యానియా స్టార్ట్ అవ్వనుంది నుండి కొన్ని రోజుల...

    సునీల్ కనుగోలు కు బంపర్ ఆఫర్… ఏకంగా క్యాబినెట్ హోదా..!

    కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరింది.   భారీ విజయం సాధించడంతో అధికారంలోకి...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ఏపీలో కాకరేపుతున్న ఎంపీ కేశినేని వ్యాఖ్యలు.. వైసీపీకి దగ్గరవుతున్నట్లే్నా?

    ఏపీలో విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలు రాజకీయంగా కాకరేపుతున్నాయి. ఇలా...

    CM KCR : ఏపీకి దూరంగా కేసీఆర్.. అక్కడ వదిలేసినట్లేనా..!

    CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ అడుగులు ఎవరికీ...

    Old alliance : పాత పొత్తు కుదిరేనా ?

    Old alliance : 2019 లో దూరమైన టీడీపీ, బీజేపీ మళ్లీ...

    Mudraga padmanabham : దశాబ్దం తర్వాత ఆయన రాక..!

     ఈ రీ ఎంట్రీతో మేలెవరికి.. నష్టమెవరికి.. Mudraga padmanabham : ఏపీ...