ఈరోజు సతీసమేతంగా ఢిల్లీ వెళ్లనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. నాలుగు రోజుల పాటు ఢిల్లీ లోనే ఉండనున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చడంతో రేపు , అలాగే ఎల్లుండి...
ఎమ్మెల్సీ కవితను మరోసారి విచారించనుంది కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ. తాజాగా మరోసారి 91 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసింది సీబీఐ. నిన్న ఉదయం 11 గంటలకు గచ్చిబౌలిలోని కవిత ఇంటికి...