బ్రేకింగ్ న్యూస్...... తెలంగాణ ముఖ్యమంత్రి, BRS జాతీయ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 10 న తెలంగాణ భవన్ లో BRS పార్టీ సర్వసభ్య సమావేశం...
లిక్కర్ స్కామ్ చేసిన కవితకు సిగ్గుందా ? అంటూ నిప్పుల వర్షం కురిపించింది వైఎస్సార్ టీపీ ( వైఎస్సార్ తెలంగాణ పార్టీ ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తెలంగాణలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలను...
తెలంగాణ తలవంచదు
ఇది ఎమ్మెల్సీ కవిత పెట్టిన ట్వీట్. ఈడీ తనకు నోటీసులు పంపించిన వెంటనే ట్విట్టర్ లో'' తెలంగాణ తలవంచదు '' అంటూ ముక్తసరిగా ట్వీట్ పెట్టింది. దాంతో ఈ ట్వీట్ పై...
ఢిల్లీ వెళ్లే ముందు తండ్రి కేసీఆర్ తో ఫోన్లో మాట్లాడింది కవిత. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని , న్యాయపరంగా పోరాటం చేద్దామని పార్టీ , ప్రభుత్వం నీకు అండగా ఉంటుందని భరోసా...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తాను కొన్ని కార్యక్రమాలలో పాల్గొనేలా షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాను కాబట్టి...