ఢిల్లీ వెళ్లే ముందు తండ్రి కేసీఆర్ తో ఫోన్లో మాట్లాడింది కవిత. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని , న్యాయపరంగా పోరాటం చేద్దామని పార్టీ , ప్రభుత్వం నీకు అండగా ఉంటుందని భరోసా...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తాను కొన్ని కార్యక్రమాలలో పాల్గొనేలా షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాను కాబట్టి...
బీజేపీ టార్గెట్ నేను కాదు కేసీఆర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తనకు ఈడీ నోటీసులు పంపించడం పట్ల స్పందించింది. సీబీఐ ఇంతకుముందు 6...
గతకొంత కాలంగా అరుణ్ రామచంద్ర పిళ్ళై గురించి పెద్దగా చర్చ జరుగుతోంది. ఎవరు ఈ అరుణ్ రామచంద్ర పిళ్ళై ? అనే ఆసక్తి మొదలైంది. ఇక నెటిజన్లు అలాగే రాజకీయ నాయకులు ఎవరు...
బ్రేకింగ్ న్యూస్...... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసింది ఈడీ. ఈనెల 10 న ఢిల్లీకి రావాలని , విచారణకు సహకరించాలని నోటీసులు జారీ చేసింది ఎన్...