నందమూరి బాలకృష్ణ అక్కినేని అభిమానులకు క్షమాపణ చెబుతున్నట్లుగా ఫేక్ లెటర్ క్రియేట్ చేశారు. ఆ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆ లెటర్ లో ఘోరమైన బూతులు ఉన్నాయి....
నటసింహం నందమూరి బాలకృష్ణను హెచ్చరించింది కాపునాడు. ఈనెల 25 లోపు అంటే రేపటి లోగా ఎస్వీ రంగారావుకు క్షమాపణ చెప్పకపోతే సహించేది లేదని కుండబద్దలు కొట్టారు కాపు నాడు నాయకులు. తెలుగు ప్రజల...
నందమూరి బాలకృష్ణ తమ తాత అక్కినేని నాగేశ్వర రావు ను కించపరచటంతో గట్టిగానే కౌంటర్ ఇచ్చారు అక్కినేని మనవళ్లు నాగచైతన్య, అఖిల్. తాజాగా ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్...