ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటాలోని 7 MLC స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరిగాయి. అధికార వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి 23 మంది శాసన సభ్యుల...
తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికలు బూస్ట్ నిచ్చాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అనూహ్యంగా రెండు స్థానాలను కైవసం చేసుకుంది. దాంతో తెలుగుదేశం పార్టీలో ఎనలేని ఉత్సాహం ఉరకలు వేస్తోంది. వైసీపీ అరాచకాలను...
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగానే సమయం ఉంది. అయినప్పటికీ అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది. 2024 మర్చి లేదా ఏప్రిల్ లో ఏపీ అసెంబ్లీకి అలాగే పార్లమెంట్ కు...
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు షాకిచ్చాడు తనయుడు నారా లోకేష్. గత నెల రోజులుగా నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఆ పాదయాత్రలో భాగంగా అన్నమయ్య జిల్లాలోని...
గన్నవరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేశారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద అలాగే నారా లోకేష్...