30.5 C
India
Thursday, May 2, 2024
More

    ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు

    Date:

    ap mlc elections : cpi and cpm leaders fires on ap govt
    ap mlc elections : cpi and cpm leaders fires on ap govt

    ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల వేళ చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. దొంగ ఓట్లు పెద్ద ఎత్తున నమోదు అవుతున్నాయి. ఈ విషయాన్ని ఉభయ కమ్యూనిస్ట్ నాయకులు వెలుగులోకి తీసుకొచ్చాయి. ఇటీవలే తిరుపతిలోని ఓ మహిళకు ఏకంగా 18 మంది భర్తలను సృష్టించి 18 దొంగ ఓట్లు సృష్టించారు. ఇక తాజాగా అదే తిరుపతిలోని 221 పోలింగ్ బూత్ లోగల 6-19-57-354 నెంబర్ గల ఇంటిలో మణి అనే వ్యక్తి పేరు మీద ఏకంగా 11 ఓట్లు నమోదయ్యాయి.

    మణి పేరు మీద 11 సార్లు నమోదు కాగా 11 చోట్ల కూడా తండ్రి పేరును రకరకాల పేర్లను పొందుపరిచారు. ఇవన్నీ కూడా ఒకే పోలింగ్ బూతు కావడంతో కమ్యూనిస్ట్ నాయకులు వెలుగులోకి తీసుకొచారు. అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతూ పెద్ద ఎత్తున దొంగ ఓట్లను నమోదు చేయించిందని ఈ విషయాన్ని పట్టభద్రులు , అలాగే ఉపాధ్యాయులు గమనించి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

    Share post:

    More like this
    Related

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Chhattisgarh : డ్రై ఐస్ తిని బాలుడి మృతి

    Chhattisgarh : ఐస్ అని భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    Vangaveeti Radha : వంగవీటి రాధాకు ఏమైంది? ఎందుకీ దుస్థితి?

    Vangaveeti Radha : విజయవాడ అంటేనే వంగవీటి రాధా గుర్తుకు వస్తారు....

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ లో  పసుపు వనం

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గద్దె దించడానికి జనసేన,తెలుగుదేశం,బీజేపీ...

    Andhra Pradesh : ఓటు హక్కుతో ఆస్తి హక్కు కోసం ఆంధ్రుల ఆఖరి పోరాటం!

    Andhra Pradesh : నది- నాగలి నేర్పిన నాగరిక మట్టి మనుషులం...