![Karnataka Ex-CM](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/03/IMG-20240315-WA0007.jpg)
Karnataka Ex-CM : కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పపై POCSO కేసు నమోదైంది. ఫిబ్రవరి 2న ఓ ఛీటింగ్ కేసు విషయంలో సహాయం కోసం ఒక మహిళ తన 17ఏళ్ల కూతురితో పాటు యడియూరప్పను కలిసేందుకు వెళ్లారట.
ఆ సమయంలో తన కూతురిపై ఆయన లైంగిక వేధింపులకు పాల్ప డ్డారని బాలిక తల్లి పోలీసు లను ఆశ్రయించారు. దీంతో సదాశివనగర్ పోలీ సులు యడియూ రప్పపై తాజాగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.