27 C
India
Sunday, July 7, 2024
More

    Jai Chandranna : రూ.7 వేలు పెన్షన్ అందుకున్న లబ్దిదారుడి ఆనందం.. జై చంద్రన్న అంటూ నినాదాలు

    Date:

    Jai Chandranna
    Jai Chandranna

    Jai Chandranna : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మంగళగిరిలోని పెనుమాక గ్రామంలో చంద్రబాబు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించారు. ఈ సందర్భంగా పెరిగిన పెన్షన్ రూ.4 వేలతో పాటు 3 నెలల బకాయిలు కలిపి రూ. 7 వేలు అందిస్తున్నారు. దీంతో లబ్ధిదారులు చాలా సంతోషపడుతున్నారు.

    తాజాగా, రూ.7 వేలు తీసుకున్న ఓ లబ్దిదారుడు పట్టరాని ఆనందంతో రోడ్డుపై చిందులు వేశాడు. జై చంద్రన్న అంటూ నినాదాలు చేస్తూ సందడి చేశాడు. డబ్బలు లెక్కపెడుతూ, నినాదాలు చేస్తూ డాన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    Share post:

    More like this
    Related

    Singapore Beach : సింగపూర్ బీచ్ లో కొట్టుకుపోయి.. కోదాడ యువకుడు మృతి

    Singapore Beach : సూర్యాపేట జిల్లా కోదాడలో విషాదం నెలకొంది. కోదాడ...

    Weather Forecast : జులైలో మూడు అల్పపీడనాలకు అవకాశం

    Weather Forecast : ఈ నెలలో మూడు అల్ప పీడనాలు ఏర్పడే...

    Nellore : నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీ.. మేయర్ భర్తపై కేసు నమోదు

    Nellore : నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీపై క్రిమినల్...

    CBI Raids : గుంతకల్లు రైల్వే డీఆర్ఎం ఆఫీసులో సీబీఐ సోదాలు.. ఎనిమిది మంది అరెస్టు

    CBI Raids : గుంతకల్లు రైల్వే డీఆర్ఎం కార్యాలయంలోని వివిధ విభాగాల్లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related