మాచర్ల రణరంగంగా మారింది. వైసీపీ శ్రేణులు టీడీపీ శ్రేణులు గొడవకు దిగడంతో మాచర్ల లో మంటలు చెలరేగాయి. తెలుగుదేశం పార్టీ జగన్ ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో తీవ్ర ఉద్రిక్త...
ప్రతిష్ఠాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు కొత్త సభ్యుడిని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది. AP ప్రభుత్వం అన్ని విభాగాలు మరియు రాష్ట్రాలకు ప్రాధాన్యతనిస్తూ బోర్డును జాగ్రత్తగా ఏర్పాటు...
మద్యం మత్తులో పోలీసులను బూతులు తిట్టింది వైజాగ్ కు చెందిన యువతి అమూల్య. పోలీసులైతే ఏం పీకుతారు అంటూ తీవ్ర అసభ్య పదజాలంతో ఏ ఎస్ ఐ సత్యనారాయణ ను బూతులు తిట్టడమే...
హిమాలయాలనుండి విచ్చేసిన నాగ సాధువులు కృష్ణా నది తీరాన కొలువై ఉన్న శివాలయం లోని శివుడికి అభిషేకం చేశారు. నాగ సాధువులు కృష్ణా నది తీరానికి రావడంతో పెద్ద ఎత్తున తరలివచ్చారు భక్తులు....
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జీ 20 సమావేశంలో. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీలో డిసెంబర్ 5 న...