27.6 C
India
Wednesday, June 26, 2024
More

    AP Schools : ఏపీలో మధ్యాహ్నం 12:30 వరకే స్కూళ్లు

    Date:

    AP Schools
    AP Schools, Half Day Schools

    AP Schools : ఈనెల 18 నుంచి ఒంటిపూట బడులు నిర్వ హణకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద యం 7:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని అధికారులు సూచిం చారు.

    ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆరు బయట చెట్ల కింద తరగతులు నిర్వహిం చొద్దని అధికారులు ఆదేశించారు. అటు తెలంగా ణలో రేపటి నుంచి ఏప్రిల్ 23 వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నడుస్తు న్నాయి.

    మొత్తం మీద ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేప థ్యంలో ఆటో తెలంగాణ ఇటు ఆంధ్ర ప్రదేశ్ లో కూ డా ఒంటిపూట బడులు నిర్వహించాలని అధికా రులు ఆదేశించారు. రోజు రోజుకు ఉష్ణోగ్రత లు పెరిగిపోతున్న తరుణంలో ఆ ప్రభావం చిన్నారు లపై పడకూడదని అధికారులు నిర్ణయం తీసు కున్నారు.

    Share post:

    More like this
    Related

    Modi viral Pics : ఎమర్జెన్సీ సమయంలో వివిధ వేషధారణల్లో మోదీ.. వైరల్ ఫొటోలు

    Modi viral Pics : 70వ దశకంలో తనకు అధికారం అప్పగించరని...

    Tirupati Laddu : తిరుపతి లడ్డు నాణ్యత చాలా మెరుగు మెరుగుపడింది

    Tirupati Laddu : చాలాకాలం తర్వాత తిరుపతి లడ్డు నాణ్యత చాలా...

    Uttar Pradesh : పెళ్లి విందులో.. బిర్యానీలో లెగ్ పీస్ కోసం కొట్టుకున్నారు

    Uttar Pradesh : ఓ పెళ్లి వేడుకలో చికెన్ బిర్యానీ లెగ్...

    Rashmika Mandanna : రష్మికా ఈడా ఉంటా ఆడా ఉంటా.. అర డజన్ సినిమాలతో ఫుల్ బిజీ..

    Rashmika Mandanna : రష్మిక మందన్నా చేతి నిండా సినిమాలతో పూర్తి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jagan Tweet : వైసీపీ కార్యాలయాన్ని కూల్చేయడంపై జగన్ ట్వీట్

    Jagan Tweet : తాడేపల్లిలో వైసీపీ కార్యాలయాన్ని కూల్చేయడంపై వైఎస్ జగన్...

    CM Chandrababu : యువతి హత్య ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్

    CM Chandrababu : బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో యువతి...

    Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు

    Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నానిపై వాలంటీర్ల ఫిర్యాదు...